🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 8వ రోజు సందర్భముగా అమ్మవారు చీరల అలంకరణ లో భక్తులకు దర్శనమిస్తున్నారు.
Category: Andhra News
The Desk…Delhi : లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు
🔴 ఢిల్లీ : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా
The Desk…Eluru : గడచిన ఐడదేళ్లలో ఏపీ కి రూ. 3707.43 కోట్లు సిఎస్ఆర్ నిధులు మంజూరు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
దిల్లీ/ఏలూరు : THE DESK NEWS : ఏపీలో ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో గత ఐదేళ్లలో రిజిస్టర్ చేసుకుని ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలు ఖర్చు చేసిన సిఎస్ఆర్ నిధుల వివరాలపై ఏలూరు ఎంపీ
The Desk…Galayagudem : 7వ రోజు తమలపాకుల చీర అలంకరణతో..!!
🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 7వ రోజు సందర్భముగా అమ్మవారు తమలపాకుల చీర అలంకరణ లో భక్తులకు
The Desk…Hyderabad : Industrialist brutal murder
Veljan Group’s Janardhan Rao reportedly stabbed 73 times by US-returned grandson in Hyderabad property dispute Telangana : Somajiguda : THE DESK NEWS : Prominent industrialist
The Desk…Hyderabad : పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య..‼️
86 సంవత్సరాల తాతను 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..‼️ 🔴 TG : హైదరాబాద్ : సోమాజిగూడ : ది డెస్క్ : దారుణ హత్యకు గురైన మృతుడు గతంలో ..ఏలూరు ప్రభుత్వ
The Desk…Eluru : 6వ రోజు మయూర అలంకరణలో..!!
🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : THE DESK NEWS : గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 6వ రోజు సందర్భముగా అమ్మవారు ప్రత్యేక
The Desk…Eluru : భీష్మ ఏకాదశి పర్వదినాన విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి
ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : THE DESK NEWS : గాలాయగూడెం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి అమ్మవారి 68వ వార్షికోత్సవాల 5వ రోజు భీష్మ ఏకాదశి సందర్భంగా… అమ్మవారు
The Desk…Eluru : ఢిల్లీ ఎన్నికల్లో బిజేపి విజయం!
🔴 ఏలూరు : ది డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించటం పట్ల సీనియర్ రాజకీయవేత్త పులి శ్రీరాములు కామెంట్స్..!! ఈ ఫలితాలు
The Desk…Eluru : సుప్రీంకోర్టు ఆదేశాలపై.. కేంద్రం జోక్యం చేసుకుని కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయండి : కేంద్ర మంత్రి భూపేందర్ కు ఎంపీ మహేష్ వినతి
దిల్లీ /ఏలూరు : THE DESK NEWS : ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని, కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ,