The Desk… Machilipatnam : రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

ఎన్టీఆర్ జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS : ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్

Read More

The Desk…Bhimadole : ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించండి ➖ MP మహేష్ పుట్టా విజ్ఞప్తి

ఏలూరు జిల్లా : భీమడోలు :THE DESK NEWS : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని

Read More

The Desk…Ganapavaram : కొల్లేరు నిర్వాసితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పుట్టా మహేష్ వెల్లడి

ఏలూరు జిల్లా : గణపవరం THE DESK NEWS : కొల్లేరు ప్రాంత నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా గణపవరం

Read More

The Desk…Tirupati : రాష్ట్రంలో క్రీడలకు అనువైన వాతావరణాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి లోకేష్

తిరుపతి జిల్లా : తిరుపతి : THE DESK NEWS : ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్

Read More

The Desk…Pedavegi : ఆయిల్ పామ్ గెలలు ఏరివేత పట్ల రైతులు ఆగ్రహం… నిరసన ధర్నా..!!

ఏలూరు జిల్లా : పెదవేగి : THE DESK NEWS : పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపాలని.. రైతులను ఇబ్బందులకు గురి

Read More

The Desk…Kalidindi : “ఆలపాటి” ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS : మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో

Read More

The Desk… Machilipatnam : పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర ప్రశంసనీయం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : మంగినపూడి బీచ్ : THE DESK NEWS : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టిన దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద

Read More

The Desk… Vijayawada : 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు – 7522 కోట్ల రూపాయల విడుదల : మంత్రి నాదెండ్ల

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : THE DESK NEWS : విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో రైస్ మిల్లర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

Read More

The Desk…Amaravati : అమరావతికి – బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.!!

🔴 అమరావతి /ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : నామినేషన్ ప్రక్రియ ద్వారా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ

Read More

The Desk…Mudinepalli : వెంకటరత్నం కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సాయం

ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన వీర్ల వెంకటరత్నం(38) గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనరోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ముదినేపల్లికీ

Read More

1 34 35 36 37 38 88