ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత వేగవంతంగా, ప్రజల దృష్టికి మరింత చేరువ చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ
Category: Andhra News
The Desk…Eluru : మండవ వెంకటరామయ్యకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఘన నివాళులు
🔴 ఏలూరు /హైదరాబాద్ : ది డెస్క్ : గత నెల సెప్టెంబర్ 22న నిర్యాణం పొందిన నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్) గ్రూప్ వ్యవస్థాపకుడు మండవ వెంకటరామయ్య సంస్మరణ సభ ఈరోజు ” సెలబ్రేషన్
The Desk…Kalidindi : సీఐ ఏసుబాబు పై అనుచిత వ్యాఖ్యలు తగదు : BSR
ఏలూరు జిల్లా : కలిదిండి/కోరుకొల్లు : ది డెస్క్ : మాజీ మంత్రి పేర్ని నాని కి BC లు అంటే చులకనగా ఉంది అని కైకలూరు నియోజకవర్గ బీసీ నాయకులు మండిపడ్డారు. శనివారం
The Desk…Ghantasala : రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలు సాధించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు
కృష్ణా జిల్లా : మచిలీపట్నం/ఘంటసాల : ది డెస్క్ : జిల్లాలోని రైతులు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ.. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ఆయిల్ ఫామ్, కొరమేను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని
The Desk…Kaikaluru : నిబంధనలు పాటిస్తూ బాణాసంచా విక్రయాలు జరుపుకోవాలి : కైకలూరు రూరల్ సీఐ రవికుమార్
ఏలూరు జిల్లా : కైకలూరు రూరల్ సర్కిల్ : ది డెస్క్ : బాణాసంచా విక్రయదారులు పోలీసు వారి నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ టపాసులు విక్రయించాలని కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్
The Desk…Eluru : నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించిన ఏలూరు జిల్లా రవాణా శాఖ..!!!
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : వాహన తనిఖీల విభాగంలో నూరు శాతం లక్ష్యాన్ని అధిగమించారు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు. వాహన తనిఖీల మీద నెలకు
The Desk…Machilipatnam : ఘనంగా “పొగాకు రహిత యువత కార్యక్రమం 3.0” ప్రారంభం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : మచిలీపట్నంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేషనల్ టోబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ (NTCP) ఆధ్వర్యంలో పొగాకు రహిత యువత కార్యక్రమం 3.0 “Tobacco Free
The Desk…Machilipatnam : ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం
The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం… రూ.116/లు సాయం చేద్దాం : అంబుల వైష్ణవి, డా. మనోజ్
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : మండలంలోని శ్రీహరిపురం గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది ఐన పారిశుద్ధ్య కార్మికుల పాదములను కడిగి, పూదండలతోనూ, శాలువాతోను సత్కరించి, అమరావతి నిర్మాణంలో భాగంగా
The Desk…Machilipatnam : రాష్ట్రంలో వైకాపా అలజడలు సృష్టించాలని ప్రయత్నిస్తోంది : ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : రాష్ట్రంలో అలజడలు సృష్టించాలని వైసీపీ పార్టీ కుట్రకు ప్రయత్నిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు మచిలీపట్నంలో ఆరోపించారు. వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహ