🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ : జిల్లాలో రూ. 5.73 కోట్లతో చేపట్టిన సోషల్ వెల్ఫేల్ హాస్టల్స్ అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా
Category: Andhra News
The Desk…Amaravati : తెలుగు భాషతో ప్రజల హృదయాల్లో స్థానం ➖కేంద్రమంత్రి పెమ్మసాని
🔴 అమరావతి : ది డెస్క్ : తాను ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు, వారి హృదయాల్లో స్థానం పొందేందుకు తెలుగుభాష చక్కటి మాధ్యమంగా పనిచేసిందని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలుగు భాషలోని మాధుర్యం
The Desk…Kaikaluru : వేమవరప్పాడు ఆరెస్కేలో ప్రకృతి వ్యవసాయం పై రైతులకు అవగాహన
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : మండలంలోని వేమవరప్పాడు గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయ గ్రామసభ మండల ఇన్చార్జి అహోబలరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది.
The Desk…Eluru : సమానపనికి – సమానవేతనం అమలు చేయాలి ➖AITUC
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరియు కార్పొరేషన్ పరిధిలో ఉన్న
The Desk…Thulluru : అమరావతి పునర్నిర్మాణ సభను విజయవంతం చేయాలి : అయినవోలు రచ్చబండ సభలో మంత్రి నాదెండ్ల పిలుపు
🔴 గుంటూరు జిల్లా : తుళ్లూరు మండలం : ఐయినవోలు : ది డెస్క్ : ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా 34000 ఎకరాలను 50 రోజుల్లోపు నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి అందించారని
The Desk…Eluru : కులగణన పట్ల కేంద్రం కీలక నిర్ణయంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్క్రోలింగ్ పాయింట్స్…
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : దేశంలో కులగణనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్… వచ్చే జన గణనలో కుల
The Desk…Atchyutapuram : చున్నీ ఆమె ఉసురు తీసింది… పెళ్లైన 9 నెలలకే లోకాన్ని వీడింది
🔴 అనకాపల్లి జిల్లా : అచ్యుతాపురం మండలం : ది డెస్క్ : మహిళలూ మీకే ఈ అలెర్ట్. బైక్పై వెళ్లేటప్పుడు.. చీర కొంగు, చున్నీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. ప్రాణానికే ముప్పు
The Desk…Eluru : జనగణన(కులగణన)కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పట్ల కాపు నేత పులి శ్రీరాములు హర్షం
హైదరాబాద్/ఏలూరు: ది డెస్క్ : 2026 లో జనాభా లెక్కల సేకరణ తో పాటు కుల గణన జరపాలని కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించటం పట్ల కాపుసంక్షేమ సేవాసంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అద్యక్షుడు
చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఎస్ఐ కుటుంబరావు లు బెట్టింగ్ లు వలన కలిగే అనర్ధాలను గురించి – చింతలపూడి లో ప్రజలకు అవగాహన కార్యక్రమం
THE DESK NEWS: 30-04-2025 ఏలూరు జిల్లా చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ఎస్ఐ కుటుంబరావు లు బెట్టింగ్ ల వలన కలిగే అనర్ధాలను గురించి – చింతలపూడి లో ప్రజలకు అవగాహన కార్యక్రమం
The Desk…Eluru : అమరావతిలో మే 2న జరుగబోయే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి : మంత్రి నాదెండ్ల పిలుపు
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మానం కోసం శంకుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి