🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల రూపురేఖలు మారాయని ఎంపీ పుట్టా
Category: Andhra News
The Desk…Amaravati : నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 🔴 అమరావతి : ది డెస్క్ : నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు
The Desk…RJY : ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ➖ కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్: తరచూ క్వారీ గోతులలో పడి మనుషులు మరియు పశువులు ప్రాణాలు కోల్పోతున్నందున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనరు కేతన్ గార్గ్, ఆదేశించారు.
The Desk…RJY : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతీయ కేంద్రము రాజమహేంద్రవరంలో ఏర్పాటు ➖ కమిషనరు కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేక్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనరు కేతన్ గార్గ్ తెలియచేసారు. నగరంలో
The Desk…Eluru : ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు,
The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక…19 ఆర్జీలు : – కమిషనర్ కేతన గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసం” లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం
The Desk…Peddapuram, Jaggampeta : ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది : మంత్రి నాదెండ్ల మనోహర్
కాకినాడ జిల్లా : పెద్దాపురం, జగ్గంపేట : ది డెస్క్ : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం పెద్దాపురం మండలం
The Desk…Unguturu : ధాన్యం కొనుగోలులో రైతులు అధైర్య పడవద్దు : జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ : రైతుల విజ్ఞప్తి మేరకు జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.
The Desk…Eluru : ప్రశాంతంగా ముగిసిన నీట్ – 2025 పరీక్షలు
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
The Desk…Eluru : PGRS దరఖాస్తుల పరిష్కార విధానంపై నేరుగా దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ ఫోన్…ధరఖాస్తుదారుని సంతృప్తి పై కలెక్టర్ ఆరా
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : ది డెస్క్ : ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికరమైన పరిష్కారం అందించాలన్న