The Desk… Bhimadoe : కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.. భీమడోలు మండలం ఆగడాలలంకలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.. ఏలూరు

Read More

The Desk…Eluru : రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా

Read More

The Desk…Machilipatnam : సముద్ర తీరంలో భక్తులకు సౌకర్యాల నిర్వహణ పగడ్బందీగా చేయాలి… అధికారులకు జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశం

కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK : కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని

Read More

The Desk… Amaravati : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం

అమ‌రావ‌తి : THE DESK : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని

Read More

The Desk… Nandigama : నందిగామ ఏసీపీ గా తిలక్ బాధ్యతలు స్వీకరణ

NTR జిల్లా : నందిగామ : THE DESK : నందిగామ సబ్ డివిజన్ ఏసీపీగా తిలక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏసీపీగా పనిచేసిన రవికిరణ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ

Read More

The Desk… Kaikaluru : మద్యం బెల్టు దుకాణం పై రూరల్ పోలీసుల దాడి

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ ఎస్సై వి. రాంబాబు మంగళవారం ఓ

Read More

The Desk… Machilipatnam : చిలకలపూడి పాండురంగని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులు

కృష్ణాజిల్లా, మచిలీపట్నం : THE DESK : కార్తీక శుద్ధ ఏకాదశి పాండురంగ స్వామి ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు టేకి నరసింహ స్వామివారి

Read More

The Desk… Mudinepalli : బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం చేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డా. మనోజ్

ఏలూరు జిల్లా : ముదినేపల్లి/గుడివాడ : THE DESK : కృష్ణాజిల్లా గుడివాడికి చెందిన శివనాగ ప్రసాద్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు – వృత్తిరీత్యా తాపీ వర్కర్.. సదరు వ్యక్తికి బ్రెయిన్

Read More

The Desk…Amaravati : విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే

అమరావతి : THE DESK : ‘తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు…..కానీ విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది టీచర్లతోనే. ఇంట్లో ఉండే సమయం కంటే…స్కూళ్లలో ఉండే సమయమే ఎక్కువ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే.

Read More

The Desk… Eluru : ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భారత స్వాతంత్ర్య సమర యోధుడు,భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ

Read More