ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.. భీమడోలు మండలం ఆగడాలలంకలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.. ఏలూరు
Category: Andhra News
The Desk…Eluru : రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా
The Desk…Machilipatnam : సముద్ర తీరంలో భక్తులకు సౌకర్యాల నిర్వహణ పగడ్బందీగా చేయాలి… అధికారులకు జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK : కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని
The Desk… Amaravati : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
అమరావతి : THE DESK : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని
The Desk… Nandigama : నందిగామ ఏసీపీ గా తిలక్ బాధ్యతలు స్వీకరణ
NTR జిల్లా : నందిగామ : THE DESK : నందిగామ సబ్ డివిజన్ ఏసీపీగా తిలక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఏసీపీగా పనిచేసిన రవికిరణ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ
The Desk… Kaikaluru : మద్యం బెల్టు దుకాణం పై రూరల్ పోలీసుల దాడి
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ ఎస్సై వి. రాంబాబు మంగళవారం ఓ
The Desk… Machilipatnam : చిలకలపూడి పాండురంగని సేవలో మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులు
కృష్ణాజిల్లా, మచిలీపట్నం : THE DESK : కార్తీక శుద్ధ ఏకాదశి పాండురంగ స్వామి ఉత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులు టేకి నరసింహ స్వామివారి
The Desk… Mudinepalli : బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం చేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డా. మనోజ్
ఏలూరు జిల్లా : ముదినేపల్లి/గుడివాడ : THE DESK : కృష్ణాజిల్లా గుడివాడికి చెందిన శివనాగ ప్రసాద్ అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు – వృత్తిరీత్యా తాపీ వర్కర్.. సదరు వ్యక్తికి బ్రెయిన్
The Desk…Amaravati : విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
అమరావతి : THE DESK : ‘తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తారు…..కానీ విద్యార్థులు ఎక్కువ సమయం గడిపేది టీచర్లతోనే. ఇంట్లో ఉండే సమయం కంటే…స్కూళ్లలో ఉండే సమయమే ఎక్కువ. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే.
The Desk… Eluru : ఘనంగా మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భారత స్వాతంత్ర్య సమర యోధుడు,భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ

