ప్రతి ఏటా పాండురంగనికి తెప్పోత్సవం : మంత్రి కొల్లు కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవములలో భాగంగా చిలకలపూడి లో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామి
Category: Andhra News
The Desk…Annavaram : గిరి ప్రదక్షిణ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్
🔴 కాకినాడ జిల్లా : ది డెస్క్ : కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈరోజు సాయంత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన పరిసరాల్లో.. 05.11.2025 తేదీన జరగబోయే కార్తీక
The Desk…Kaikaluru : సీఎంఆర్ఎఫ్ తో ప్రతి పేద వానికి భరోసా : డా. కామినేని
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రతి పేదవానికి ఆరోగ్య భరోసా కల్పించి ఆదుకుంటుందని గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని
The Desk…Eluru : భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్.
🔴 ఏలూరు : నార్వే /ఓస్లో : ది డెస్క్ : 2025 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో అద్భుత విజయం సాధించి, ట్రోఫీ గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఏలూరు
The Desk…Machilipatnam : పంచాయతీ పన్నుల చెల్లింపులు ఇకపై సులభతరం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ : గ్రామ పంచాయతీకి సంబంధించి పన్నులు ఆన్లైన్ ద్వారా చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసిందని, ఈ వెసులుబాటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని
The Desk…Eluru : నార్వే చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు/ఢిల్లీ/ఓస్లో : ది డెస్క్ : వారం రోజుల అధికారిక పర్యటన కోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం
The Desk…Vijayawada : 24వ జాతీయ స్థాయి పోటీలలో మెరిసిన షేక్ తౌఫిక్ అమన్
🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : JK GOJU RYU కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 24 వ జాతీయ స్థాయి ఓపెన్ చాంపియన్ షిప్ పోటీలలో
The Desk…Mudinepalli : పేద వడ్రంగికి రూ.5000/- ఆర్థిక సాయం
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : మండలంలోని పెదపాలపర్రు గ్రామంలో మారుముళ్ళ సీతారత్నం(60) అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా మరణించగా.. పేదరాలైన ఆమె కుమారుడు వడ్రంగి
The Desk…Machilipatnam : ఈ నెల 3వ తేదీ సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం” నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్
The Desk…Eluru : కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి.
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘోర విషాద ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపటి నుంచి ప్రారంభం

