గుంటూరు జిల్లా : జిల్లా పోలీసు కార్యాలయం: ది డెస్క్ : గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నాయకత్వాన్ని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి శివ హర్ష అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు.
Author: thedesknews
The Desk…Mangalagiri : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు.. షాపులు సీజ్ : జిల్లా ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాసులు హెచ్చరిక
గుంటూరు జిల్లా : మంగళగిరి : ది డెస్క్ : మద్యం అధిక ధరలకు విక్రయిస్తే షాపులను సీజ్ చేస్తామని, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన బార్ అండ్ రెస్టారెంట్, వైన్ షాప్ యజమానులపై కఠిన
The Desk…Jangareddigudem : జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదు : డీఎంహెచ్ఓ డా. పి.జె. అమృతం
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పి .జె. అమృతం చెప్పారు. జంగారెడ్డిగూడెం ఏరియా
The Desk…Eluru : వృద్దులకు, వికలాంగులకు రేషన్ పంపిణీని పరిశీలించిన జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : జిల్లాలో 65ఏళ్ళు పైబడిన వృద్దులకు, వికలాంగులకు, మంచానికి పరిమితమైన వారికి రేషన్ షాపు డీలర్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరులో
The Desk…Amaravati : సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలసిన ఏపి ఎన్జీఓ రాష్ట్ర నాయకులు
🔴 అమరావతి : ది డెస్క్ : వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏపీ ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, APJAC చైర్మన్ ఏ
The Desk…Eluru : అంబుల వైష్ణవి ఔదార్యం..!! దహన సంస్కారానికి ఆర్థిక సహాయం అందించిన వైష్ణవి, డాక్టర్ మనోజ్
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : విశ్వనాద్రీపాలెం : ది డెస్క్ : గ్రామనికి చెందిన గుడివాడ సుబ్రమణ్యం(45) గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఏలూరు ప్రభుత్వ
The Desk…Eluru : ఆవేదన విన్నారు – అండగా నిలిచారు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మృతుని కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు
The Desk…Amaravati : పేదరికం లేని సమాజమే కోసమే పీ4 విధానం
🔴 అమరావతి : ది డెస్క్ : ప్రపంచ దేశాలకు పెనుసవాలుగా నిలిచిన పేదరికాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన సమగ్ర విధానం “పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం” అని రాష్ట్ర వినియోగదారుల
The Desk…Eluru : దేశవ్యాప్తంగా డార్క్ ఫైబర్ నుండి గత ఐదేళ్లలో 6.70 కోట్లు ఆదాయం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ : భారత్నెట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 1,10,911 కి.మీ, ఆంధ్రప్రదేశ్లో 2899 కి.మీ డార్క్ ఫైబర్ను జూన్ 2025 నాటికి లీజుకు తీసుకున్నారని, ఈ ప్రాజెక్ట్
The Desk…New Delhi : క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు – కాకినాడ, గుంటూరు, కడపలో ఆధునిక రేడియేషన్ పరికరాలు
🔴 న్యూ ఢిల్లీ : ది డెస్క్ : కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు , బుధవారం న్యూఢిల్లీలో

