🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : స్థానిక ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం చేయి చేయి కలుపుదాం.. అమరావతి నిర్మిద్దాం కార్యక్రమాన్ని ఎంపీడీవో యద్దనపూడి. రామకృష్ణ ఆధ్వర్యంలో
Author: thedesknews
The Desk…Kaikaluru : ధనలక్ష్మీదేవీగా దర్శనమిచ్చిన కైకలూరు శ్రీ శ్యామలాంబ అమ్మవారు
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ : కైకలూరు పట్టణంలో వేంచేసి ఉన్న ప్రజల ఇలవేల్పు, కోరిన వరాలిచ్చే కొంగుబంగారంలా విరాజిల్లుతున్న శ్రీ శ్యామలాంబ ఆలయంలో చండీమహాయాగ సహిత శ్రీదేవి శరన్నవరాత్రి
The Desk…Machilipatnam : జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్
The Desk…Eluru : కేవిఎస్ ట్రస్ట్ సేవలు అభినందనీయం ➖ ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ఏలూరు పట్టణంలోని వైఎమ్ హెచ్ఏ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగిన కెవి సత్యనారాయణ ప్రతిభా పురస్కార ప్రధాన కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా
The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రి నూతన వైద్య పరికరాలను ప్రారంభించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ప్రభుత్వాసుపత్రి : ది డెస్క్ : అర కొర సౌకర్యాలు, వైద్య పరికరాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి కొంత స్వాంతన చేకూరింది.
The Desk…Amaravati : ఏలూరులోని రెండు ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి సారింపు
వినతి పత్రాలను స్పీకర్ కు అందించిన ఎమ్మెల్యే చంటి 🔴 అమరావతి/ ఏలూరు : ది డెస్క్ : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1టౌన్, 2టౌన్ ప్రాంతాలను కలుపుతూ గతంలో నిర్మాణమైన రైల్వే
The Desk…Amaravati: అసెంబ్లీలో సూపర్-6 పై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ..
🔴 అమరావతి : సచివాలయం : ది డెస్క్ : దీపం పథకం (రాష్ట్ర ప్రభుత్వ పథకం): దీపం పథకాన్ని ప్రారంభించడం వెనుక లక్ష్యం కట్టెల కోసం అడవిపై ఆధారపడటాన్ని తగ్గించడం, వారి
The Desk…Eluru : ఎంపీ క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్… ఏలూరు అభివృద్దే ధ్యేయం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, జిల్లా అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరులోని క్యాంపు
The Desk…Eluru : తల్లికి వందనం విషయంలో MLA బడేటి అసెంబ్లీలో..
🔴 అమరావతి : సెక్రెటరీయెట్ : ది డెస్క్ : ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ… “తల్లికి వందనం” కు సంబంధించి.. కొంతమందికి కరెంటు విషయంలో రెండు మూడు
The Desk…Kakinada : ఎంపీ సానా సతీష్ బాబు నిరంతర కృషితో స్వదేశానికి చేరుకోనున్న మత్య్సకారులు
కాకినాడ జిల్లా : ది డెస్క్ : కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు — కె. శ్రీను వెంకటేశ్వర్, కరినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు మరియు బ్రన్మంథం శ్రీలంకలోని జాఫ్నా జైలులో 52 రోజుల