విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి

ద డెస్క్ న్యూస్: ఉపాధ్యాయులు పని తీరు మారాలి. ఎన్రోల్మెంట్ పెరగాలి కథలు చెప్పితే వినను పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.2.5 కోట్లు జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ పాడేరు ఆగస్టు

Read More

చిత్తూరు చాటుబాట్ ద్వారా 7వ దశలో సుమారు 70 లక్షలు విలువచేసే 330 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు.

ద డెస్క్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా చిత్తూరు చాటుబాట్ ద్వారా 7వ దశలో సుమారు 70 లక్షలు విలువచేసే 330 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసిన పోలీసులు. మొబైల్ ఫోన్‌‌లను యజమానులకు

Read More

గర్భిణీకి ప్రసవ నెప్పులు రావడంతో మంచానికి జట్టి కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు.

ద డెస్క్ న్యూస్: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల గర్భిణీకి ప్రసవ నెప్పులు రావడంతో మంచానికి జట్టి కట్టుకొని రెండు కిలోమీటర్లు కుటుంబ సభ్యులు మోసుకువచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని

Read More

THE DESK NEWS : ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి : రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్

ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లను ధరించాలని కైకలూరు రూరల్ సీ.ఐ బి. కృష్ణ కుమార్ సూచించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్

Read More

THE DESK NEWS : కైకలూరు పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పి. కృష్ణ బాధ్యతలు స్వీకరణ

ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పలివెల కృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా విజయవాడ కమీషనరేట్ నుండి కైకలూరు

Read More

THE DESK NEWS : వెంకుపాలెం సమీపంలో కిడ్నాప్ కలకలం

🔴 BREAKING : THE DESK NEWS : పల్నాడు జిల్లా : వినుకొండ మండలం : ▪️కిడ్నాప్‌ కలకలం ▪️ వెంకుపాలెం సమీపంలో ఆటోలో వెళ్తున్న వారిని కారులో ఉన్న 8 మంది

Read More

THE DESK NEWS : భార్యను హత్య చేసిన భర్త ..

🔴 ఏలూరు జిల్లా :THE DESK NEWS : కొయ్యలగూడెం మండలం రామానుజపురం లో భార్యను చంపిన భర్త .. భార్య భర్తల గొడవల నేపథ్యంలో… రాజనాల సూర్యచంద్రం భార్య సాయి లక్ష్మి (35)ని..

Read More

1 86 87 88 89 90 94