🔴 గుంటూరు జిల్లా : తెనాలి : ది డెస్క్ : కూటమి ప్రభుత్వం ఎన్టీర్ భరోసా పెన్షన్ పథకం కింద ప్రతినెల ఒకటవ తేదీన 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ
Author: thedesknews
The Desk…Eluru : సీఎం చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : తెలుగు జాతి చరిత్రను మలుపుతిప్పిన రోజు, చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా 30
The Desk…Amaravati : చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు… శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఆనం
🔴 అమరావతి : ది డెస్క్ : నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
The Desk…Machilipatnam : సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక “మీకోసం నిర్వహిస్తాం” -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్ గ్రీవెన్స్
The Desk…Chebrolu : ▪️ సర్పంచ్ సంవాద్ ▪️
ఏలూరు జిల్లా : చేబ్రోలు మండలం : చేబ్రోలు గ్రామపంచాయతీ : ది డెస్క్ : క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) వారు నిర్వహించిన కార్యక్రమంలో.. ఆగస్టు మాసంలో.. నెలవారీ పోటీ సర్పంచులను
The Desk…Mudinepalli : అమరావతికి జీవం పోద్దాం – 116/- సాయం చేద్దాం
హర్షం వ్యక్తం చేసిన వైష్ణవి 🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : ఏపీ రాజధాని నిర్మాణానికి నిధుల సేకరణకు అమరావతి బ్రాండ్ అంబాసిడర్, ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి
The Desk…Bhimadole : నూతన ఇంటి పన్ను విధానం… ఆన్లైన్ పోర్టల్ ద్వారా సేకరణ
🔴 ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ : భీమడోలు గ్రామపంచాయతీ వద్ద నూతన ఇంటి పన్ను విధానం – స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సేకరణ ప్రారంభం. ఈ
The Desk…Prattipadu : పట్ట పగలు చోరీల చేసే ఇద్దరు నేరస్తులు అరెస్ట్
🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు మండలం : ది డెస్క్ : బంగారు నగలు, వెండి ఐటమ్స్ , ప్లాటినం రింగ్, మోటార్ బైక్, ఐరన్ కటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.
The Desk…Nellore : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యభద్రతకు అత్యధిక ప్రాధాన్యత ➖మంత్రి ఆనం
🔴 నెల్లూరు : ది డెస్క్ : పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గురువారం
The Desk…Eluru : భారీవర్షాలు, గోదావరినది వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ పుట్టా మహేష్ కుమార్
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : అల్పపీడనం – వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ

