తిరుపతి జిల్లా : సత్యవేడు : THE DESK : సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ, టీ.బీ అధికారి డాక్టర్ శ్రీనివాసులు గురువారం ప్రారంభించారు.
Author: thedesknews
The Desk… Amaravati : అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
–మంత్రి నాదెండ్ల మనొహర్ అమరావతి : శాసనమండలి : THE DESK : శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, ఎస్.మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి
The Desk…Amaravati : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కు మంత్రి నాదెండ్ల అభినందనలు
అమరావతి : అసెంబ్లీ : THE DESK : ఏపి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు ను రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్
The Desk…Polavaram : పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే మా లక్ష్యం
ఏలూరు జిల్లా : పోలవరం : THE DESK : పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వంతో కలసి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్
The Desk… Buttayigudem : మానవత్వం చాటిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం : THE DESK : రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అండగా నిలిచారు. టీడీపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనెందుకు ఎంపీ
The Desk…Digital News : సోషల్ మీడియా ACTORS కు ట్రీట్మెంట్ మొదలు ఏపీలో…‼️
🔴 RGVకి నోటీసులు..‼️ 🔴 పోసానిపై పోలీస్ కేసు నమోదు‼️ 🔴 శ్రీరెడ్డిపై కేసు..‼️ THE DESK NEWS : RGV : ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్లో ఈనెల 10న దర్శకుడు రామ్గోపాల్
The Desk… Bhimadoe : కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.. భీమడోలు మండలం ఆగడాలలంకలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.. ఏలూరు
The Desk…Eluru : రహదారులు, రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి – ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వేకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్టా
The Desk…Machilipatnam : సముద్ర తీరంలో భక్తులకు సౌకర్యాల నిర్వహణ పగడ్బందీగా చేయాలి… అధికారులకు జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదేశం
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK : కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని
The Desk… Amaravati : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
అమరావతి : THE DESK : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం సబ్సిడీపై రేషన్ బియ్యం అందిస్తుంటే.. కొంతమంది రేషన్ మాఫియాగా ఏర్పడి అక్రమంగా రేషన్ బియ్యం తరలించడం దారుణం అని