🔴 ఏలూరు/ఢిల్లీ/ఓస్లో : ది డెస్క్ : వారం రోజుల అధికారిక పర్యటన కోసం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నార్వే రాజధాని ఓస్లో చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం
Author: thedesknews
The Desk…Vijayawada : 24వ జాతీయ స్థాయి పోటీలలో మెరిసిన షేక్ తౌఫిక్ అమన్
🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : JK GOJU RYU కరాటే అకాడమీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన 24 వ జాతీయ స్థాయి ఓపెన్ చాంపియన్ షిప్ పోటీలలో
The Desk…Mudinepalli : పేద వడ్రంగికి రూ.5000/- ఆర్థిక సాయం
🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : మండలంలోని పెదపాలపర్రు గ్రామంలో మారుముళ్ళ సీతారత్నం(60) అనే వృద్ధురాలు అనారోగ్య కారణాల రీత్యా మరణించగా.. పేదరాలైన ఆమె కుమారుడు వడ్రంగి
The Desk…Machilipatnam : ఈ నెల 3వ తేదీ సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం” నిర్వహిస్తాం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : ఈ నెల 3వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక -మీకోసం (పబ్లిక్
The Desk…Eluru : కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి.
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘోర విషాద ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపటి నుంచి ప్రారంభం
The Desk…Machilipatnam : విలువలతో కూడిన క్రమశిక్షణ అవసరం… విద్యార్థులకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు హితవు
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : విద్యార్థులు నైతిక విలువలతో ఉంటూ క్రమశిక్షణతో ముందుకు వెళుతూ ఉన్నప్పుడే వారుజీవితంలో ముందుకు వెళ్లగలరని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారులు
The Desk…Eluru : ఘనంగా మడుపల్లి మోహన గుప్తా 81 వ జన్మదిన వేడుకలు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం 2025 లో శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అవార్డుకు
The Desk…Machilipatnam : పంట పొలాల్లోని నీరు దిగువకు పోయేందుకు తక్షణ చర్యలు చేపట్టండి… అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం
కృష్ణాజిల్లా : మచిలీపట్నం కలెక్టరేట్ : ది డెస్క్ : తుపాను కారణంగా ముంపుకు గురైన పంట పొలాలలోని నీరు బయటకు పోయేందుకు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సమన్వయం చేసుకుంటూ అవసరమైన
The Desk…Unguturu : వ్యవసాయ, ఉద్యానవన పంటలు నష్టం అంచనాలను వేగవంతం చెయ్యాలి
తుఫాన్ కారణంగా ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి 🔴 ఏలూరు/ఉంగుటూరు : ది డెస్క్ : ఉంగుటూరు మండలం నాచుగుంట బ్రిడ్జి నుండి కాగుపాడు
The Desk…Machilipatnam : బందరు శ్రీ పాండురంగ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొల్లు
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : పండరీపురం తర్వాత దక్షిణ భారత దేశంలోనే మచిలీపట్నం కు ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర

