శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్ల : THE DESK : ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం వద్ద గల ఎన్.ఎ.సి.ఎల్. ఫాక్టరీ సరైన కాలుష్య నియంత్రణ చేపట్టక పోవడం కారణంగా సమీప గ్రామాల ప్రజలు వివిధ
Author: thedesknews
The Desk…Kaikaluru : రైతులు తూఫాను పట్ల ఆందోళన చెందొద్దు… ముందస్తు కోతలు, నూర్పిడులు చెయ్యొద్దు : జేసీ ధాత్రి రెడ్డి
ఏలూరు జిల్లా : ముదినేపల్లి / మండవల్లి : THE DESK : తుఫాను భయంతో కంగారుపడి రైతులేవరూ ముందస్తు కోతలు, నూర్పిడికి పాల్పడవద్దని.. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని
The Desk…Bapatla : కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు
— మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా : బాపట్ల : THE DESK : మంగళగిరి నియోజకవర్గం చిర్రావూరు, గుండె మెడ, దుగ్గిరాల మండలం గోడవర్రు, తెనాలి నియోజకవర్గం వల్లభాపురం మున్నంగి, వేమూరి
The Desk…Kaikaluru : సంఘీయులంతా సంఘితంగా ఉండాలి… నాయీ బ్రాహ్మణ కార్తీక వనసమారధనలో వక్తలు
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : సంఘీయులంతా సంఘటితంగా ఉండాలని, అన్నింటా కలిసి ముందుకుసాగాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం మండవల్లి మండలం, లోకుమూడిగరువులోని దత్తాశ్రమంలో నాయీ బ్రాహ్మణ నియోజకవర్గ స్థాయి
The Desk…Kaikaluru : వైకాపా కు జయమంగళ షాక్… పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..!!
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : కైకలూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మండలంలోని ఆటపాకలో
The Desk…Mandavalli : గన్నవరంలో జంట హత్యలు..!!
ఏలూరు జిల్లా : మండవల్లి : THE DESK : మండలంలోని గన్నవరం గ్రామంలో శనివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన ఇరువురు దారుణ హత్యకు గురయ్యారు. హతులు తల్లి భ్రమరాంబ
The Desk…Amaravati : అందరి ఆరోగ్యం-కూటమి ప్రభుత్వ లక్ష్యం
అమరావతి : THE DESK : తెనాలి నియోజవర్గానికి చెందిన 7 గురు బాధితులకు ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో తన చాంబర్
The Desk…Tirumala : తిరుమలలో టీటీడీ ఈవో విస్తృత తనిఖీలు…
— టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుపతి జిల్లా : తిరుమల : THE DESK : తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో
The Desk…Eluru : ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు మెరుగుపరిచేందుకు ఉపక్రమించిన జిల్లా కలెక్టర్…
— జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి. ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గాడిలో పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఉపక్రమించారు. శుక్రవారం స్ధానిక
The Desk…Eluru : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పూర్తి పై స్వయంగా సీఎం చంద్రబాబు త్వరలో ప్రకటిస్తారు…
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి. ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసేది సీఎం