ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్టా మహేష్ కుమార్ చట్టసభలో అడిగిపెట్టి ఆరు నెలలు పూర్తయింది.
Author: thedesknews
The Desk… Kaikaluru : కైకలూరులో ఘనంగా పొట్టి శ్రీరాములు “ఆత్మార్పణ దినోత్సవం”
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా “ఆత్మార్పణ దినోత్సవం” ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పోరేషన్ డైరెక్టర్ పి.జె.ఎస్
The Desk …Polavaram : పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతి పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
— ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా : పోలవరం : THE DESK : పోలవరం ప్రాజెక్ట్ ఒక ఐకానిక్ ప్రోజెక్ట్ గా ప్రత్యేక గుర్తింపు తీసుకుని రావాల్సి అవశ్యకత ఉందనీ
The Desk…Polavaram : పోలవరం ప్రాంత సమస్యలు పరిష్కారం కొరకు సీఎం చంద్రబాబు కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పలు వినతులు
ఏలూరు జిల్లా : పోలవరం : THE DESK : పోలవరం నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి
The Desk…Madepalli : సాగునీటి సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే చింతమనేని శుభాకాంక్షలు
ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : మాదేపల్లి : THE DESK : సాగునీటి సంఘాల ప్రెసిడెంట్ గా చింతపల్లి సాల్మన్ రాజు..వైస్ ప్రెసిడెంట్ గా అమన్ రమణ ఏకగ్రీవ ఎన్నికైన సందర్భంగా…
The Desk…Madepalli : సాగునీటి సంఘాల ప్రెసిడెంట్ గా చింతపల్లి సాల్మన్ రాజు – వైస్ ప్రెసిడెంట్ గా అమన్ రమణ ఏకగ్రీవ ఎన్నిక..!!
ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : మాదేపల్లి : THE DESK : దెందులూరు నియోజకవర్గం లోని మాదేపల్లి గ్రామంలో శనివారం జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలలో ప్రెసిడెంట్ గా చింతపల్లి సల్మాన్
The Desk…Eluru : ఏలూరు రైల్వే స్టేషన్కు నూతన శోభ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచని ఏలూరు రైల్వే స్టేషన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో నూతన శోభను సంతరించుకుంటుంది. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ
The Desk…Mudinepalli : జీవరత్నం కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆర్థిక సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : మండలంలోని పెద్దగోన్నూరు గ్రామం, విశ్వనాధుని పాలెంకు చెందిన దరెసెన జీవరత్నం గత కొద్ది రోజులుగా అనరోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందారు. ముదినేపల్లికి
The Desk…Delhi : ప్రకృతి విపత్తుల నిధులను పక్కదారి పట్టించింది వైకాపా ప్రభుత్వమే : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపణ
దిల్లీ / ఏలూరు : THE DESK : ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రజలను ఆదుకోవడంలో గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాగే నిధులను పెద్ద ఎత్తున పక్కదారి పట్టించిందని ఏలూరు
The Desk… Eluru : జిల్లాలో ఇంతవరకు 64 గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు నిర్వహణ
— జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా