🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్: రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అన్నదాతల్లో అవగాహన కోసం “రైతన్నా..
Author: thedesknews
The Desk…Mudinepalli : కిడ్నీ సమస్యతో మరణించిన పేద మహిళ కుటుంబీకులకు రూ.5000/- లు ఆర్థిక సాయం అందించిన వైష్ణవి డాక్టర్ మనోజ్
ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ : మండలంలోని వడాలి గ్రామంలో పేద మహిళ ఇందుపూరి పాపయ్యమ్మ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా (55) సోమవారం మరణించింది. ఈ దుఃఖ సమయంలో..అమరావతి
The Desk…Mangalagiri : ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. ఐదుగురు అరెస్ట్ – 6.30 లక్షల నగదు సీజ్
గుంటూరు జిల్లా : మంగళగిరి క్రైమ్ : ది డెస్క్ : మంగళగిరి రూరల్ పరిధిలో క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ను పోలీసులు చేధించారు. శనివారం మంగళగిరి గ్రామీణ సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల
The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.1,25,000/- విలువచేసే10 గ్రాముల బంగారం బహుకరించిన దాతలు
🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ : భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు – ఆరాధ్యదైవం మావుళ్ళమ్మ అమ్మవారికి నగరానికి చెందిన మానేపల్లి సత్యవతి సుమారు లక్ష
The Desk…Machilipatnam : కెయూలో ఘనంగా ఎన్ సి సి డే వేడుకలు.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధకత పై అవగాహన
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : కృష్ణా విశ్వవిద్యాలయంలో 90 COY 16(A) బెటాలియన్ ఎన్ సి సి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎన్ సి సి దినోత్సవ వేడుకలు
The Desk…Machilipatnam : రాష్ట్రస్థాయి కబడ్డీ టీం సెలక్షన్ పోటీలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం లోని నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల
The Desk…Tirumala : శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి
🔴 తిరుమల : ది డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె
The Desk…Vunguturu : కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛత అవార్డులకు పోటీపడాలి ➖ ఉంగుటూరు MLA ధర్మరాజు
🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ : పచ్చదనం పరిశుభ్రత అనే అంశాల్లో గ్రామాలు పోటీపడి కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛత అవార్డులు సాధనకు పంచాయతీలు, పంచాయతీ సర్పంచులు
The Desk…Nellore : రెట్టింపు ఉత్సాహంతో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
🔴 నెల్లూరు : ది డెస్క్ : జల సంరక్షణలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపునకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయ రెడ్డి..డ్వామా
The Desk…Machilipatnam : బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం మంత్రి కొల్లు రవీంద్రతోనే సాధ్యం : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి. వి. ఫణి కుమార్
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం మంత్రి కొల్లు రవీంద్ర తోనే సాధ్యమని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ అన్నారు.

