🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు మండలం : చింతలూరు : ది డెస్క్ : ప్రభుత్వ నూతనంగా అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతన్నల ఆస్తులకు పరిరక్షణగా నిలుస్తాయని కొత్తపేట
Author: thedesknews
The Desk…Machilipatnam : పదిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధ్యమే…2026 పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా : మచిలీపట్నం : కృష్ణా విశ్వవిద్యాలయం : ది డెస్క్ : నిర్దిష్ట ప్రణాళికతో పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధ్యమేనని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్
The Desk…Rajamahrndravaram : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – అవగాహన సదస్సులు
🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలుజాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం (NRSM)–2026 కార్యక్రమాలలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం నగరంలో పలు
The Desk…Eluru : రహదారి భద్రతా నియమాలపై వాహన డీలర్లకు అవగాహన
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగముగా… ఈరోజు ఏలూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయములో ఇంఛార్జి ఆర్టీవో ఎస్.బి.శేఖర్ ఆధ్వర్యములో
The Desk…Bhimavaram : మావుళ్లమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : 105 రోజులకు కాలానికి హుండీల ద్వారా మొత్తం ఆదాయం రూ.1,02,81,455 (అక్షరాలా కోటి రెండు లక్షల ఎనభై ఒక వేయి నాలుగు
The Desk…Palakollu : “విశ్వ” కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు
🔴 పగో జిల్లా : పాలకొల్లు : ది డెస్క్ : డిప్యూటీ కమిషనర్ ఏలూరు మరియు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, భీమవరం వారి ఆదేశాల
The Desk…Amaravati : ఇది వార్త కాదు…. దేవుడి ముందు నిలబడి, ‘మా ఆలయాలను కాపాడండి’ అని ఒక భక్తుడు కన్నీళ్లతో చేసిన ప్రార్థన.
▪️సోషల్ మీడియా పేరుతో ఆలయ పవిత్రతపై దాడులు సమంజసమా? ▪️భక్తులు భావాలను దెబ్బతీస్తున్న కొందరు యూట్యూబర్ల తీరు దేనికి సంకేతం? ▪️ఆలయ పవిత్రతను భంగం కలిగించేలా చేస్తున్న కొందరు ఆకతాయిల తీరుపై రాజకీయ ప్రేరణలు,
The Desk…Rajamahrndravaram : 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు
తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలోని ఆదిత్య డిగ్రీ కాలేజీని రవాణాశాఖ అధికారులు సందర్శించారు. జాతీయ రహదారి భద్రతా
The Desk…Nidadavole : రాజముద్రతో రైతుల హక్కుల పరిరక్షణ..రైతాంగ సమస్యలకు సంపూర్ణ సహకారం అందిస్తాం :మంత్రి కందుల దుర్గేష్
తూ.గో జిల్లా : నిడదవోలు : ది డెస్క్ : రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారి హక్కులను పరిరక్షించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందని మంత్రి కందుల
The Desk…Vijayawada : 37వ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభం
🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి భాగస్వామ్యం అవసరమని.. ఈ నెల 1వ తేదీ

