🔴 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ : రాయలం గ్రామంలో వేంచేసియున్న గోగులమ్మవారి 33వ జాతర మహోత్సవలు సందర్భంగా నిర్వహించిన అఖండ అన్నసమారాధన కార్యక్రమాన్ని కోళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు.
Author: thedesknews
The Desk … Amaravati : పశుసంవర్ధక రంగానికి భారీ ఊరట
పట్టణాల్లో పశుపోషకులకు అభివృద్ధి ఛార్జీల నుంచి మినహాయింపు భవన అనుమతుల రుసుములో సడలింపు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి : ది డెస్క్ : రాష్ట్రంలో పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశుపోషకులు,
The Desk …Nandigama : మైనారిటీల అభివృద్ధికి కూటమి కట్టుబాటు➖ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
🔴 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ : ఈద్గా వద్ద ఐక్యత సందడి..నందిగామలో ఘనంగా ఈద్ సంబరాలు పవిత్ర రంజాన్ నెల ముగింపును పురస్కరించుకుని నందిగామ పట్టణం అశోక్నగర్లోని ఈద్గా
The Desk … Bhimavaram : స్వర్ణ నిధికి కాసున్నర బంగారం విరాళం
🔴 పగో.జిల్లా : భీమవరం : ది డెస్క్ : దాతలు : అండలూరుకు చెందిన చిలుకూరు రాంబాబు దంపతులు మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణనిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు కుసుమరాణి
The Desk … Amaravati : ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ➖మంత్రి ఆనం
🔴 అమరావతి : ది డెస్క్ : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…:
The Desk … Bhimavaram : రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు & కోళ్ల నాగేశ్వరరావు
🔴 పగో జిల్లా : భీమవరం నియోజవర్గం : ది డెస్క్ : అనకోడేరు నుంచి LVN పురం ఆర్ అండ్ బి రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో…శాసనసభ్యులు అంజిబాబు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల
The Desk … Bhimavaram : స్వర్ణనిధికి – తాడి రమేష్ కుమార్ దంపతులు రెండు కాసుల బంగారం విరాళం
🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : మావుళ్ళమ్మ వారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణనిధికి భీమవరంకి చెందిన తాడి రమేష్ కుమార్, కరిష్మ దంపతులు రెండు లక్షల ఇరవై
The Desk … Dwarakathirumala : చిన వెంకన్న ఆలయంలో గోల్డ్ బ్రాస్లెట్ మిస్సింగ్
🔴 ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ : CC కెమెరా ఫుటేజ్ సహాయంతో రికవరీ చేసిన ద్వారకాతిరుమల పోలీసులు భీమడోలు ఇన్స్పెక్టర్ పి.కృష్ణ పర్యవేక్షణలో… ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్
The desk… Tadepalli : మంత్రి ఆనంకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఆహ్వానం
🔴 అమరావతి : తాడేపల్లి : ది డెస్క్ : ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి దేవాలయంలో ఈ నెల 26-03-2026 నుండి 05-04-2026 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న సీతారామ కల్యాణం మరియు
The Desk … Machilipatnam : యూరియా వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి : రైతులకు జిల్లా కలెక్టర్ సూచన
కృష్ణా జిల్లా : పామర్రు : ది డెస్క్ : రైతులు యూరియా వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి అధిక ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు.

