The Desk… Eluru : ‎30 రాష్ట్రాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ – ఎంపీ పుట్టా మహేష్

🔴‎ ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : దేశవ్యాప్తంగా మొత్తం 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫోరెన్సిక్సైన్స్ లేబరెటరీలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం లోక్

Read More

The Desk … Bhimavaram : అన్నపూర్ణ దేవిగా దర్శనమివ్వనున్న మావుళ్ళమ్మ

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : పట్టణంలో శుభాభ్యుదయ శోభితమై, మంగళకరమైన అమ్మవారి భోగి, మకరసంక్రాతి, కనుమ పండుగల సందర్భంగా భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను,ఆయురారోగ్యాలను అనుగ్రహించే శక్తి స్వరూపిణిగా

Read More

The Desk …Anantavaram : డాక్టర్ మనోజ్, వైష్ణవిలచే అమరావతి రైతులకు ఘన సన్మాన కార్యక్రమం – ఈనెల 5న

🔴 అమరావతి : అనంతవరం : ది డెస్క్ : వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తనకున్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరాన్ని అమ్మి 25 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఏపీ

Read More

The Desk … Rajamahendravaram : స్కూల్ ఆటోలపై ఆర్‌టీఏ అధికారుల కొరడా

🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ పిల్లలను తరలిస్తున్న వాహనాలపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సోమవారం రవాణా శాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక

Read More

The Desk … Eluru : ‎డిజిటల్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్య – ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ : ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను వారి ఇంటి వద్దకే అందించేందుకే డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్

Read More

The Desk … Bhimavaram : స్వర్ణనిధికి కాసు బంగారమిచ్చిన పున్నం నూకరాజు దంపతులు

పగో జిల్లా : భీమవరం : స్వర్ణ నిధికి గూడపల్లి చెందిన పున్నం నూకరాజు షణ్ముఖ సూర్యదుర్గ దంపతులు లక్షా పది వేలు రూపాయలు విలువైన 8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు వీరికి

Read More

The Desk …New Delhi : పార్లమెంట్ లో అవాస్తవాలు ప్రస్తావించవద్దు : ఎంపీ సానా సతీష్ బాబు

🔴 న్యూఢిల్లీ : ది డెస్క్ : పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సానా సతీష్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read More

The Desk …Nandhyala: మహాశివరాత్రి పర్వదిన వేడుకలను సమన్వయంతో విజయవంతం చేయాలి

🔴 శ్రీశైలం / నంద్యాల : ది డెస్క్ : ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి అధికారులను ఆదేశించిన మంత్రుల బృందం శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి

Read More

The Desk… Bhimavaram : స్వర్ణ వస్త్రo నిధికి – తిరుమలశెట్టి దంపతులు 11 గ్రాముల బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ : మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్రం నిధికి కొండంగికి చెందిన తిరుమలశెట్టి సుబ్రమణ్యం జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.

Read More

The Desk … Eluru : ‎కేంద్ర బడ్జెట్ లో ఏపీ కి ప్రాధాన్యం : ఎంపీ పుట్టా మహేష్

🔴‎ ఏలూరు/ ఢిల్లీ : ది డెస్క్ :‎ ‎రాజధాని అమరావతి అభివృద్ధికి కేటాయింపులు సంతోషం.‎ఎకో టూరిజం డెవలప్ చేయటం వల్ల  ఆయా ప్రాంతాలలోనే యువతకు ఉపాధి, గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెట్.‎కోకో, జీడిపప్పు,

Read More