🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ : వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భీమడోలు
Author: thedesknews
The Desk…Eluru : తొలకరి నాటికి మరమ్మతులు పూర్తి చేయండి : అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఆదేశం
🔴 ఏలూరు జిల్లా : దెందులూరు : ది డెస్క్ : కాలువల మరమ్మతుల పనులు తొలకరి నాటికి పూర్తి చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. దెందులూరులో రూ.77.45
The Desk…Eluru : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం
The Desk…RJY : పన్నుల వసూళ్ల లో రూ.20 కోట్ల మేర అదనపు ఆదాయం అభినందనీయం ➖కలెక్టర్ పి ప్రశాంతి
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : నగర పాలక సంస్థ పనులలో, వాటి చెల్లింపులు జాప్యాన్ని నివారించాలని , నాణ్యత ప్రమాణాలు పై ఆడిటింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్
The Desk…Vijayawada : అర్జీ అంటే కాగితం కాదు.. ప్రజల ఆవేదన
🔴 ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజలు సమర్పించే అర్జీని కాగితంలా భావించొద్దని.. వారి వేదనగా భావించి పరిష్కరించాలన్న తపన,
The Desk…Vijayawada, Mylavaram : జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్షిప్ పోటీలో NTR జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి విజేతలగా విజయం
🔴 ఎన్టీఆర్ జిల్లా : ది డెస్క్: ముంబయిలో ఏప్రిల్ 23 న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుండి విద్యార్థులు పాల్గొన్న జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్షిప్ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,
The Desk…కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారిన రహదారుల రూపురేఖలు ➖(MP) మహేష్ పుట్టా
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల రూపురేఖలు మారాయని ఎంపీ పుట్టా
The Desk…Amaravati : నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం
రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 🔴 అమరావతి : ది డెస్క్ : నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు
The Desk…RJY : ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ➖ కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్: తరచూ క్వారీ గోతులలో పడి మనుషులు మరియు పశువులు ప్రాణాలు కోల్పోతున్నందున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనరు కేతన్ గార్గ్, ఆదేశించారు.
The Desk…RJY : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతీయ కేంద్రము రాజమహేంద్రవరంలో ఏర్పాటు ➖ కమిషనరు కేతన్ గార్గ్
🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేక్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనరు కేతన్ గార్గ్ తెలియచేసారు. నగరంలో