కాకినాడ జిల్లా : THE DESK : పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు అచ్చెన్నాయుడు, సత్య కుమార్ యాదవ్ మరియు ఉన్నతాధికారులతో సమీక్ష రేషన్ బియ్యం అక్రమ రవాణా,
Author: thedesknews
The Desk… Eluru : ముడుపులిచ్చుకో… మేడకట్టుకో…‼️
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే.. నోటీసులు ఇచ్చి నేలమట్టం చేస్తాం..ఇది ఏలూరు కార్పొరేషన్ యంత్రాంగం చెప్పే మాట.
The Desk…Kaikaluru : శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : మంత్రి పార్థసారధి
ఏలూరు జిల్లా : కైకలూరు: THE DESK : శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరి పై మెండుగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆకాంక్షించారు. కైకలూరు
The Desk… Eluru : నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నాం : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాజెక్టు ఏర్పాటుపై పునరాలోచన చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం
The Desk… Kakinada : రాష్ట్రమంతటా బియ్యం మాఫియా విస్తరించింది : మంత్రి నాదెండ్ల
కాకినాడ జిల్లా : THE DESK : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో పిడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో
The Desk…Eluru : ఉపాధ్యాయుల సెలవుల విషయంలో ఆంక్షలు విధించలేదు : జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టరేట్ : THE DESK : ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయులకు సెలవుల మంజూరు విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించలేదని, ఆంక్షలు విధించారన్న విషయం అవాస్తవమని జిల్లా కలెక్టర్ కె.
The Desk… Kakinada : స్మగ్లింగ్ హబ్ గా కాకినాడ పోర్టు : డిప్యూటీ సీఎం పవన్
కాకినాడ జిల్లా : THE DESK : కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640
The Desk…Eluru : డిసెంబరు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నవంబర్ 30నే పంపిణీ : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న NTR భరోసా పించను పధకంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం సెలవు కారణంగా నవంబర్ 30వ
The Desk…Gudivada : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం- మంత్రి నాదెండ్ల మనోహర్
కృష్ణాజిల్లా : గుడివాడ : THE DESK : గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ జరుగుతుందని మంత్రి
The Desk…Eluru : అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే : ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

