NATIONAL PROSTHODONTICS DAY 🔴 ఏలూరు జిల్లా : ఏలూరు/ దుగ్గిరాల : THE DESK NEWS : దుగ్గిరాల S.t. జోసెఫ్ దంత వైద్య కళాశాలలో జాతీయ ప్రోస్టోడాంటిస్ట్ దినోత్సవం వేడుకలు బుధవారం
Author: thedesknews
The Desk…Aadoni : అదోనిలో అగ్నిప్రమాదం.. రూ.9 కోట్లు ఆస్తి నష్టం
🔴 BREAKING : THE DESK NEWS : కర్నూలు జిల్లా : ఆదోని : సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.8.8 కోట్ల విలువ చేసే
The Desk… Machilipatnam : తడి – పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలి
సమీక్ష సమావేశంలో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS : నగరంలో తడి పొడి చెత్త నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్
The Desk… Machilipatnam : గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం : జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS : వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలని.. క్షేత్రస్థాయి తనిఖీలతో నిరంతర పర్యవేక్షణ, అదనపు సొమ్ము వసూలు చేస్తే
The Desk…Kaikaluru : హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS : కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం సంతోషపురం కు చెందిన మాజీ ఎంపిటిసి కాల్వ నల్లయ్యను ప్రీ ప్లాన్ గా హత్య చేసిన
The Desk…Bidar : ఇంటి పైకప్పు పై పడ్డ భారీ వాతావరణ అధ్యయన పరికరం
భారీ శబ్దంతో భయాందోళనకు గురైన స్థానికులు.. కర్ణాటక : బీదర్ జిల్లా : THE DESK NEWS : కర్ణాటక – బీదర్ జిల్లాలోని జలసంగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంటి పైకప్పు
The Desk… Machilipatnam : హైవేలపై ద్విచక్ర వాహనదారలు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS : హైవేలపై ప్రయాణించే ద్విచక్ర వాహన చోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
The Desk…Nagayalanka : ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు నిర్మాణానికి రూ.13.45 కోట్ల నిధులు మంజూరు : ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
కృష్ణా జిల్లా : నాగాయలంక : THE DESK NEWS : నాగాయలంక మండలం ఎదురుమొండి – గొల్లమంద రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్ల 45 లక్షలు మంజూరైనట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
The Desk…Eluru : సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ దే
ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు” అనే నినాదంతో తెలుగుదేశం
The Desk…Eluru : మున్సిపాలిటీల్లో అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి : ఎంపీ పుట్టా మహేష్
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.

