తిరుపతి జిల్లా : తిరుపతి : THE DESK NEWS : ఆంధ్ర రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి, క్రీడలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్
Author: thedesknews
The Desk…Pedavegi : ఆయిల్ పామ్ గెలలు ఏరివేత పట్ల రైతులు ఆగ్రహం… నిరసన ధర్నా..!!
ఏలూరు జిల్లా : పెదవేగి : THE DESK NEWS : పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపాలని.. రైతులను ఇబ్బందులకు గురి
The Desk…Kalidindi : “ఆలపాటి” ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
ఏలూరు జిల్లా : కలిదిండి : THE DESK NEWS : మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో
The Desk… Machilipatnam : పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర ప్రశంసనీయం : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లా : మచిలీపట్నం : మంగినపూడి బీచ్ : THE DESK NEWS : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సముద్ర తీరంలో పరిశుభ్రతను బాధ్యతగా చేపట్టిన దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద
The Desk… Vijayawada : 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు – 7522 కోట్ల రూపాయల విడుదల : మంత్రి నాదెండ్ల
ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : THE DESK NEWS : విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో రైస్ మిల్లర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల
The Desk…Amaravati : అమరావతికి – బ్రాండ్ అంబాసిడర్ల నియామకం.!!
🔴 అమరావతి /ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ : నామినేషన్ ప్రక్రియ ద్వారా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ
The Desk…Mudinepalli : వెంకటరత్నం కుటుంబానికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి సాయం
ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : మండలంలోని పేరూరు గ్రామానికి చెందిన వీర్ల వెంకటరత్నం(38) గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత అనరోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ముదినేపల్లికీ
The Desk…Vijayawada : UP Gang Caught by Vijayawada Police
NTR DISTRICT : AP : THE DESK : Vijayawada Police Crack Down on Uttar Pradesh Gang, Recover Stolen Goods Worth ₹2.51 Crore In a significant
The Desk…Vijayawada : యూపీ ముఠా భారీ చోరీ..!!
🔴 విజయవాడ : ది డెస్క్ : వాళ్లంతా చిన్న చిన్న పనులు చేసుకునే రోజువారీ కూలీలే. కానీ, దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలక్ట్రానిక్ వేర్హౌస్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తారు. ముందుగా రెక్కీ నిర్వహించి..
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు
THE DESK NEWS: 14-02-2025: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ డ్రైవర్లు, యజమానులు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు, యజమానులు మరియు సహాయకులకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని

