కృష్ణా జిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవాస
Author: thedesknews
The Desk…Amaravati : కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
అమరావతి/ ఏలూరు : THE DESK NEWS : కొల్లేరు ప్రాంతంలో దీర్ఘకాలికంగా నివసిస్తున్న ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఏలూరు జిల్లాకు
The Desk…Eluru : ఏలూరులో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : జిల్లా కేంద్రమైన ఏలూరులో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని
The Desk…Raavulapalem : ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : EOPR&RD V. కృష్ణ
🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ : ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రావులపాలెం EOPRD V కృష్ణ , పంచాయతీ కార్యదర్శి L. దుర్గా ప్రసాద్ అన్నారు.
The Desk…Eluru : పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ➖(MP )మహేష్ పుట్టా హామీ
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
The Desk…Eluru : క్రీడాకారిణి జెస్సీ రాజ్ కు ఎంపీ మహేష్ కుమార్ అభినందనలు
ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS : అంతర్జాతీయ స్కేటింగ్ లో బంగారు పతకం విజేత జెస్సీ రాజ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఏలూరు
The Desk… Machilipatnam : రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ఎన్టీఆర్ జిల్లా : మచిలీపట్నం : THE DESK NEWS : ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలను గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్
The Desk…Bhimadole : ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించండి ➖ MP మహేష్ పుట్టా విజ్ఞప్తి
ఏలూరు జిల్లా : భీమడోలు :THE DESK NEWS : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని
The Desk…Ganapavaram : కొల్లేరు నిర్వాసితులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పుట్టా మహేష్ వెల్లడి
ఏలూరు జిల్లా : గణపవరం THE DESK NEWS : కొల్లేరు ప్రాంత నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా గణపవరం
The Desk…Keesara : చెరువులో మునిగి యువకుడు మృతి
తెలంగాణ : కీసర : THE DESK NEWS : మేడ్చల్-మల్కాజగిరి జిల్లాలోని కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి

