The Desk…Eluru : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ : ప్రపంచ శాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించడమే భారత్ లక్ష్యం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం

Read More

The Desk…RJY : పన్నుల వసూళ్ల లో రూ.20 కోట్ల మేర అదనపు ఆదాయం అభినందనీయం ➖కలెక్టర్ పి ప్రశాంతి

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : నగర పాలక సంస్థ పనులలో, వాటి చెల్లింపులు జాప్యాన్ని నివారించాలని , నాణ్యత ప్రమాణాలు పై ఆడిటింగ్ ఉండాలని జిల్లా కలెక్టర్

Read More

The Desk…Vijayawada : అర్జీ అంటే కాగితం కాదు.. ప్ర‌జ‌ల ఆవేద‌న‌

🔴 ఎన్‌టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ : ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా ప్ర‌జ‌లు స‌మ‌ర్పించే అర్జీని కాగితంలా భావించొద్ద‌ని.. వారి వేద‌న‌గా భావించి ప‌రిష్క‌రించాల‌న్న త‌ప‌న‌,

Read More

The Desk…Vijayawada, Mylavaram : జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలో NTR జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి విజేతలగా విజయం

🔴 ఎన్టీఆర్ జిల్లా : ది డెస్క్: ముంబయిలో ఏప్రిల్ 23 న దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల నుండి విద్యార్థులు పాల్గొన్న జాతీయ స్థాయి ఇంగ్లీష్ వర్డ్ పవర్ ఛాంపియన్‌షిప్ పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,

Read More

The Desk…కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మారిన రహదారుల రూపురేఖలు ➖(MP) మహేష్ పుట్టా

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల రూపురేఖలు మారాయని ఎంపీ పుట్టా

Read More

The Desk…Amaravati : నూతన రైస్ కార్డులకు, మార్పులు చేర్పుల నమోదు నేటి నుండి అవకాశం

రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 🔴 అమరావతి : ది డెస్క్ : నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు

Read More

The Desk…RJY : ప్రజల రక్షణ కొరకు క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి ➖ కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్: తరచూ క్వారీ గోతులలో పడి మనుషులు మరియు పశువులు ప్రాణాలు కోల్పోతున్నందున ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను కమిషనరు కేతన్ గార్గ్, ఆదేశించారు.

Read More

The Desk…RJY : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రాంతీయ కేంద్రము రాజమహేంద్రవరంలో ఏర్పాటు ➖ కమిషనరు కేతన్ గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేక్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనరు కేతన్ గార్గ్ తెలియచేసారు. నగరంలో

Read More

The Desk…Eluru : ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం ఉదయం స్థానిక క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు,

Read More

The Desk…RJY : ప్రజా సమస్యల పరిష్కార వేదిక…19 ఆర్జీలు : – కమిషనర్ కేతన గార్గ్

🔴 తూ.గో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిచిన”పి జి ఆర్ ఎస్ – మీ కోసం” లో ప్రజల నుంచి 19 అర్జీలను స్వీకరించడం

Read More