The Desk… Vijayawada : గవర్నర్ తేనీటి విందు… హాజరైన సీఎం – డిప్యూటీ సీఎం

The Desk… Vijayawada : గవర్నర్ తేనీటి విందు… హాజరైన సీఎం – డిప్యూటీ సీఎం

అమరావతి : విజయవాడ : THE DESK NEWS : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. పంద్రాగస్టు సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇచ్చిన తేనీటి విందుకు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులను లోకేశ్‌.. గవర్నర్‌కు పరిచయం చేయగా ఆయన కొద్దిసేపు వారితో ముచ్చటించారు.

www.thedesknews.net