ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :
చింతలపూడి మండల యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) గురువారం తన నూతన కోర్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయంతో మండల కోర్ కమిటీని ఎంపిక చేశారు. కొత్త కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:
- గౌరవ అధ్యక్షులు:
శ్రీ వి. హేమ్లా నాయక్ –
ZPHS, వెంకటాపురం - అధ్యక్షులు:
శ్రీ N. ప్రేమ్ కుమార్
MPPS, శంకుచక్రపురం - సహాధ్యక్షులు:
(1) శ్రీ J. రంగయ్య –
ZPHS, రాఘవాపురం - సహాధ్యక్షురాలు:
(2) శ్రీమతి A. వాణి
ZPGHS, చింతలపూడి - ప్రధాన కార్యదర్శి:
శ్రీ K. చెంచం రాజు
MPPS, కంచనగూడెం - కోశాధికారి:
శ్రీ కె. బుచ్చిబాబు
MPUPS, ఊట సముద్రం
UTF మండల శాఖ నాయకత్వం కొత్త కమిటీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొంది.

