🔴 ఢిల్లీ /ఏలూరు : ది డెస్క్ :
ఢిల్లీకి విచ్చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రులతో చర్చలలో భాగంగా ఈరోజు ఢిల్లీకి విచ్చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ కు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సహచర ఎంపీలతో కలిసి పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.